• Home » Rajahmundry

Rajahmundry

రాజమహేంద్రిలో సినీ నటి శ్రీలీల సందడి

రాజమహేంద్రిలో సినీ నటి శ్రీలీల సందడి

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్మించిన ది చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం బుధ వారం ఘనంగా జరిగింది. 5 ఫ్లోర్లలో సువిశాలంగా దీనిని నిర్మించారు. చీరలు, డ్రసెస్‌లు, మెన్స్‌వేర్‌ అన్ని రకాల వస్త్రాలతో అద్భుతమైన రం

తాడోపేడో తేల్చుకుంటాం

తాడోపేడో తేల్చుకుంటాం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం కలిగించేవిధంగా నిర్ణయాలు తీసుకున్న జీవిత బీమా సంస్థ యాజమాన్య వైఖరిని నిరసి స్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి ఎల్‌ఐసీ డివిజన్‌ కార్యాలయం వద్ద లియాఫి(అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల

2 గంటల్లో ముంబై వెళ్లొచ్చు

2 గంటల్లో ముంబై వెళ్లొచ్చు

రాజమహేంద్రవరం, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కేవలం రెండు గంటల్లోనే రాజమహేం ద్రవరం నుంచి ముంబైకి వెళ్లవచ్చని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం (మధురపూడి) విమా నాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తొలిసారిగా ముంబైకి నేరుగా విమాన సర్వీసు

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

దివాన్‌చెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎంతో విశిష్టత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, సెంటర్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ (కాప్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో నన్నయ ప్రాంగణంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృ

రాష్ట్రంలో బ్యాంక్‌ను నెంబర్‌వన్‌ చేయడమే లక్ష్యం

రాష్ట్రంలో బ్యాంక్‌ను నెంబర్‌వన్‌ చేయడమే లక్ష్యం

రాజమహేంద్రవరం, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి): ఆర్యాపురం కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ను రాష్ట్రం లో నెంబర్‌వన్‌ చేయడమే లక్ష్యమని, గత ఐదేళ్ల లో వైసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన నామినేటెడ్‌ పాలకవర్గం బ్యాంక్‌ను దివాళా వైపు నడిపించిం దని, డిపాజిట్ల సేకరణ లేదని, అప్పులు కూడా వసూలు చేయలేదని, అవ

కాస్త ఫీలింగ్‌!

కాస్త ఫీలింగ్‌!

కా..ఫీ.. అంటే కాస్త ఫీలింగ్‌. ఉదయాన్నే పొగలు కక్కే చిక్కటి కాఫీ రుచి చూడనిదే చాలామందికి రోజు ఆరంభమేకాదు. కాఫీ గొంతులో పడనిదే మంచం దిగని వారెందరో. ఇదేంటి పొద్దున్నే అన్నామనుకోండి.. బెడ్‌ కాఫీ మహిమ మీకేం తెలుసంటారు. రీఫ్రెష్‌ అవ్వాలంటే కాఫీ ఒక్కటే మందు అని వాదించే కాఫీ క్లబ్‌ బ్యాచ్‌లూ ఉన్నాయి. ఇదివరకు కాఫీ అంటే ఫిల్టర్‌ కాఫీ ఒక్కటే. అంత సమయం లేదండీ.. అనుకునే వాళ్లంతా ఇన్‌స్టెంట్‌ కాఫీ రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ కాఫీలు ఓల్డ్‌. ట్రెండ్‌కు అనుగుణంగా కాఫీ రకాలెన్నో వచ్చేశాయి. బ్లాక్‌ కాఫీ, కోల్డ్‌ కాఫీ, చాక్లెట్‌ కాఫీ.. ఇంకా చాలా ఉన్నాయ్‌. ఓసారి కాఫీడేకో, మరో కాఫీషాప్‌కో వెళితే ఇవన్నీ కాఫీలేనా అని ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది.. నేడు కాఫీ డే సందర్భంగా ఒక్కసారి ఆ కాఫీ రుచి చూసేద్దాం.. కాస్త.. ఫీలింగ్‌ ఆస్వాదిద్దాం!

Leopard: రాజమండ్రిలో చిరుత కలకలం

Leopard: రాజమండ్రిలో చిరుత కలకలం

రాజమండ్రిలో చిరుత కలకల రేపింది. కడియం మండలంలో చిరుత సంచరిస్తోందని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కడియం, కడియపులంక, బుర్రెలంక గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో చిరుత సంచరిస్తోందని గుర్తించారు.

డబ్బు కొట్టు సీటు పట్టు!

డబ్బు కొట్టు సీటు పట్టు!

కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్‌ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్‌, లూప్‌లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వా

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.

గణపతికి ఘన వీడ్కోలు

గణపతికి ఘన వీడ్కోలు

రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్‌, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ

తాజా వార్తలు

మరిన్ని చదవండి