• Home » Raja Singh

Raja Singh

Shamshabad: రాజాసింగ్‌ అదుపులోకి..

Shamshabad: రాజాసింగ్‌ అదుపులోకి..

మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్‌ వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Medak Clashes: అరుణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Medak Clashes: అరుణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్

మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణమిదే..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణమిదే..

MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో..

Komatireddy Venkatareddy: కేసీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారు

Komatireddy Venkatareddy: కేసీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంక్షేమ పాలన చూసి కేసీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారని, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే ఆయన అసెంబ్లీకి రావడం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ బాద్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే గనక కొత్త దుకాణం పెట్టాలనే ఆలోచనతో హరీశ్‌రావు ఉన్నారని, జూన్‌ 5 తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు.

Loksabha polls: రాహుల్ పప్పును ప్రధానిని చేయగలమా?..  రాజాసింగ్ ఎద్దేవా

Loksabha polls: రాహుల్ పప్పును ప్రధానిని చేయగలమా?.. రాజాసింగ్ ఎద్దేవా

Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది..  ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది.. ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bike Lone: టెలీ కాలర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

Bike Lone: టెలీ కాలర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

టెలీ కాలర్‌పై గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ మండిపడ్డారు. బైక్‌ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ చెల్లించాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఓ ప్రైవేట్ బ్యాంక్‌ తరఫున టెలీ కాలర్ ఫోన్ చేశారు.

Gujarat: రాజా సింగ్‌, నూపుర్‌ శర్మల హత్యకు కుట్ర!

Gujarat: రాజా సింగ్‌, నూపుర్‌ శర్మల హత్యకు కుట్ర!

హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో మత బోధకుడు మౌల్వీ సోహెల్‌ అబూబకర్‌ తిమోల్‌ (27)ను గుజరాత్‌లోని సూరత్‌ పోలీసులు అరెస్టు చేశారు.

BJP: శ్రీరామ చంద్రుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు.. హనుమాన్ శోభాయాత్రలో కిషన్‌రెడ్డి

BJP: శ్రీరామ చంద్రుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు.. హనుమాన్ శోభాయాత్రలో కిషన్‌రెడ్డి

Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్‌ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.

MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు

MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు, వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh)పై అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి