Home » Railway Zone
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి
దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.19,000 కోట్ల వ్యయంతో 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు దాదాపు రూ.21,520 కోట్లతో దేశవ్యాప్తంగా నిర్మించిన 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్పాస్లను కూడా జాతికి అంకితం చేయనున్నారు.
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
బస్సులు, రైలు ప్రయాణాల్లో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కొందరు, ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో..
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని..
చాలామంది ప్రమాదమని తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ..
రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. రీల్స్ కోసం కొందరు, అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో మరికొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో...
విశాఖ: రైల్వేస్టేషన్లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రయాణికులతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. రూఢాప్పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించాడు.
రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.