• Home » Railway News

Railway News

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు.

Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం

Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం

సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సోమవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభం కానుంది.

Chittoor: పుత్తూరు- అత్తిపట్టు రైల్వే రూట్‌ మ్యాప్‌ సిద్ధం

Chittoor: పుత్తూరు- అత్తిపట్టు రైల్వే రూట్‌ మ్యాప్‌ సిద్ధం

పుత్తూరు- అత్తిపట్టు(Puttur- Attipattu) మధ్య రైల్వే లైను రూట్‌ మ్యాప్‌ ప్రాజెక్టు సిద్ధమైంది. 88.30 కిలోమీటర్లు.. సింగిల్‌ విద్యుత్‌ లైను మార్గంలో ఎనిమిది స్టేషన్లను ప్రతిపాదించారు. జిల్లాలో నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం.. తమిళనాడులో ఊత్తుకోట, పాలవ్కాకం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా జాబ్..

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా జాబ్..

కొత్త సంవత్సరంలో రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఇటివల దక్షిణ మధ్య రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌‌ను ప్రకటించింది. అయితే ఈ పోస్టులను ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయనున్నారు.

దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు

దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు

దక్షిణ మధ్య రైల్వే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్‌ ఇండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది.

Indian Railways : పట్టాలపై నిప్పుల బండి

Indian Railways : పట్టాలపై నిప్పుల బండి

రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్‌ వెల్డింగ్‌...

Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు : ద.మ. రైల్వే

Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు : ద.మ. రైల్వే

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానస్టేషన్‌ల నుంచి శబరిమలకు అదనంగా 26 ప్రత్యేక రైళ్ళను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు ప్రకటించారు.

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.

Hyderabad: శబరిమలకు 34 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

Hyderabad: శబరిమలకు 34 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

అయ్యప్పస్వామి భక్తుల రద్దీ మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో శబరిమలకు వెళ్లి రావడానికి వేర్వేరు స్టేషన్‌ల నుంచి 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Hyderabad: 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు  అదనపు జనరల్‌ కోచ్‌లు

Hyderabad: 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు జనరల్‌ కోచ్‌లు

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా 66 జనరల్‌ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి