• Home » Railway News

Railway News

Delhi Visit : నేడు ఢిల్లీకి లోకేశ్‌.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

Delhi Visit : నేడు ఢిల్లీకి లోకేశ్‌.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యేందుకు లోకేశ్‌ ఢిల్లీ వెళుతున్నారు.

Railways: ‘రైల్వే బడ్జెట్‌’లో  తెలంగాణకు  5,337కోట్లు

Railways: ‘రైల్వే బడ్జెట్‌’లో తెలంగాణకు 5,337కోట్లు

కేంద్రబడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీ ఏట కేటాయించినదాని కంటే 6 రెట్లు ఎక్కువని అన్నారు.

RRB Jobs: పదోతరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వేల ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే

RRB Jobs: పదోతరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వేల ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే

RRB Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేష్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పుడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

మీరు కూడా మహా కుంభమేళా 2025కు వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభమేళా వెళ్లేందుకు అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

 Sankranti: సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త.. ఇదే అదనుగా..

Sankranti: సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త.. ఇదే అదనుగా..

సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. రైల్వేశాఖ గుడ్‌న్యూస్

Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. రైల్వేశాఖ గుడ్‌న్యూస్

Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అదనపు రైళ్లను నడపాడానికి దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Railway Station: దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్ ఇదే.. సికింద్రాబాద్ ర్యాంక్

Railway Station: దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్ ఇదే.. సికింద్రాబాద్ ర్యాంక్

భారతీయ రైల్వేకు స్టేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వస్తున్నాయి. అయితే రైల్వేకు ఆదాయం ఎలా వస్తుంది, ఏ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువగా వస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు

RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్‌ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు.

Railway Zone : ‘రైల్వే జోన్‌ డీపీఆర్‌’

Railway Zone : ‘రైల్వే జోన్‌ డీపీఆర్‌’

ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్న ప్రత్యేక రైల్వే జోన్‌కు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.

Railway Line : అమరావతి రైల్వే లైను పనులకు తొలి అడుగు

Railway Line : అమరావతి రైల్వే లైను పనులకు తొలి అడుగు

తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి రాజధాని అమరావతిని కలుపుతూ నంబూరు వరకు నూతనంగా నిర్మించనున్న 56.53 కి.మీ రైల్వేలైను పనులకు

తాజా వార్తలు

మరిన్ని చదవండి