Home » Rahul Dravid
టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ను కేఎ్ససీఏ టీ20 మహారాజా ట్రోఫీ వేలంలో మైసూర్ వారియర్స్ జట్టు రూ.50 వేలకు దక్కించుకుంది.
టీమిండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కాలం పూర్తి కావడంతో ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఫ్రాంఛైజీలు ద్రవిడ్ను మెంటార్గా లేదా హెడ్ కోచ్గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.
భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఓ కీలక నిర్ణయంతో మరోసారి అనేక మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ(BCCI) సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది. అందులో రాహుల్ ద్రవిడ్కు రూ.5 కోట్లు ప్రకటించగా వద్దని అన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తప్పు కున్నారు. ఇన్ని రోజులు ద్రావిడ్తో కలిసి పనిచేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో లేఖ రాశారు.
టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది. భారత జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫమ్ అయిపోయింది. బీసీసీఐ మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా...
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ కప్ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అనే వార్తలు వచ్చాయి. ఈ రేసులో...
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.