• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama: వైఎస్ షర్మిల భద్రతపై రఘురామ కీలక వ్యాఖ్యలు

Raghurama: వైఎస్ షర్మిల భద్రతపై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila)కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడంపై ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు(Kanumuru Raghu Rama Krishna Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఢిల్లీకి వస్తున్నారని.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. కేంద్రలోని పెద్దలను ఆమె అడుగుతారని తెలిసిందని అన్నారు.

Raghurama: మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలి

Raghurama: మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలి

మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. మహాత్మాగాంధీ నేడు 76వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.

Raghurama: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ: రఘురామ

Raghurama: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ: రఘురామ

న్యూఢిల్లీ: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నుంచి తాను పోటీ చేస్తానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సోషల్ మీడియాలో ఎంత చెత్త ప్రచారం చేసిన ప్రయోజనం లేదన్నారు.

Raghurama Krishnamraju: వైసీపీ ప్రభుత్వ పాలసీలపై రఘురామ పిల్.. విచారణ 12కు వాయిదా..

Raghurama Krishnamraju: వైసీపీ ప్రభుత్వ పాలసీలపై రఘురామ పిల్.. విచారణ 12కు వాయిదా..

వైసీపీ ప్రభుత్వ పాలసీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది.

MP Raghurama Raju: టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం రావడం పక్కా..

MP Raghurama Raju: టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం రావడం పక్కా..

Andhrapradesh: జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో 135 నుంచి 155 సీట్లు నెగ్గి టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Raghurama: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన రఘురామ

Raghurama: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన రఘురామ

ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు.

Raghurama Krishnamraju: మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Raghurama Krishnamraju: మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Andhrapradesh: నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీకి పూర్ణకుంభతో వేద పండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. ఇంటి ఎందుట పార్క్ చేసి

Raghurama: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి విజయం ఖాయం.. రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Raghurama: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి విజయం ఖాయం.. రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Raghurama: ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం: ఎంపీ రఘురామ

Raghurama: ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం: ఎంపీ రఘురామ

ప.గో. జిల్లా: భీమవరంలో సాంప్రదాయ కోడిపందాలను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తరువాత ఆప్తుల మద్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి