• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

AP News: ‘వాళ్లు ఎంతటి దుర్మార్గులో నాకు తెలుసు’.. రఘురామ సంచలన కామెంట్స్..

AP News: ‘వాళ్లు ఎంతటి దుర్మార్గులో నాకు తెలుసు’.. రఘురామ సంచలన కామెంట్స్..

Andhra Pradesh News: వైసీపీ నేతలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్‌కు రఘురామకృష్ణం రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను కొట్టారని విజయసాయి రెడ్డి ఢిల్లీలో హంగామా చేశారని..

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.

Raghu Rama Krishnam Raju: చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తే..జగన్, పాల్ పిచ్చాసుపత్రిలో చేస్తారు

Raghu Rama Krishnam Raju: చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తే..జగన్, పాల్ పిచ్చాసుపత్రిలో చేస్తారు

రాష్ట్రంలో ఇటివల ఎన్నికలు పూర్తి కాగా, అందరూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు అనేక రకాల రిపోర్టులను వెల్లడించాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు సీఎం జగన్, పాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు

Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు

తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

 AP Elections: అలర్ట్: మరిన్ని దాడులు జరగొచ్చు..!!

AP Elections: అలర్ట్: మరిన్ని దాడులు జరగొచ్చు..!!

జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.

Chandrababu: పచ్చి మోసగాడు ఈ జలగ.. రంగుల పిచ్చోడు ఇళ్లు కట్టించాడా?

Chandrababu: పచ్చి మోసగాడు ఈ జలగ.. రంగుల పిచ్చోడు ఇళ్లు కట్టించాడా?

ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు.

AP Elections: ఉండి నుంచే రఘురామ పోటీ

AP Elections: ఉండి నుంచే రఘురామ పోటీ

గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్‌ ఇన్‌చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు..

TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ

TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు వీర పేరంటాలమ్మ వారిని ఎంపీ రఘురామ(Rahu rama Krishna Raju) ఆదివారం దర్శించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Raghu Rama: నాకెలాంటి భయం లేదు.. పవన్‌ హామీ ఇచ్చారు!

Raghu Rama: నాకెలాంటి భయం లేదు.. పవన్‌ హామీ ఇచ్చారు!

తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్‌కల్యాణ్‌ను కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామ

TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామ

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) చేరారు. శుక్రవారం నాడు పాలకొల్లులో జరిగిన ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో ఎంపీ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి