Home » Purandeswari
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తల అంశం ఏపీలో హాట్టాపిక్గా మారుతోంది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. తాజాగా పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయం తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.
బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన తొలి పదాధికారుల సమావేశం ముగిసింది.
విజయవాడ: తనపై గురతర బాధ్యతలు ఉన్నాయని, పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆమె అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది.
రేపు ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరగనుంది.
అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..
ఇస్రోకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) అభినందనలు తెలిపారు. ఇస్రో (ISRO) చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం
అమరావతి: భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. అది విజయవంతం కావడంతో ...
జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు. తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి చెప్పారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు రానున్నారు.