• Home » Purandeswari

Purandeswari

AP Politics: ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోంది: పురంధేశ్వరి

AP Politics: ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోంది: పురంధేశ్వరి

ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు.

Purandheshwari: అమరావతి రాజధానికి  బీజేపీ కట్టుబడి ఉంది

Purandheshwari: అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉంది

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Daggubati Purandheshwari) వ్యాఖ్యానించారు. నెల రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రం చేసిన పనులను ప్రజలకు వల్లూరు జయ ప్రకాష్ వివరించారని తెలిపారు.

Andhra Pradesh: మోదీ నిధులు ఇస్తున్నా.. అమలులో జగన్ విఫలం.. దగ్గుబాటి పురంధేశ్వరి..

Andhra Pradesh: మోదీ నిధులు ఇస్తున్నా.. అమలులో జగన్ విఫలం.. దగ్గుబాటి పురంధేశ్వరి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

Republic Day: దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణం: పురందేశ్వరి

Republic Day: దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణం: పురందేశ్వరి

విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

 Purandeswari: ‘వై నాట్ 175’ వెనుక జగన్ దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి

Purandeswari: ‘వై నాట్ 175’ వెనుక జగన్ దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. దొంగ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Purandeshwari: శ్రీశైలంలో శ్రీరామ ప్రతిష్ఠ ప్రోగ్రామ్‌ను వీక్షించనున్న ఏపీ బీజేపీ చీఫ్

Purandeshwari: శ్రీశైలంలో శ్రీరామ ప్రతిష్ఠ ప్రోగ్రామ్‌ను వీక్షించనున్న ఏపీ బీజేపీ చీఫ్

Andhrapradesh: అయోధ్యలో మరికాసేపట్లో జరుగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి శ్రీశైలంలో వీక్షించనున్నారు. సోమవారం ఉదయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని ఏపీ బీజేపీ చీఫ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.

Purandeswari: రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యం

Purandeswari: రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యం

రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) అన్నారు. నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం నిర్వహించారు.

Purandeshwari: రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్..

Purandeshwari: రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్..

Andhrapradesh: ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Purandareshwari: 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం

Purandareshwari: 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం

అమరావతి: ఈ నెల 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అవుతుందని, రామమందిరం ప్రారంభం భారతీయుల దశాబ్దాల పోరాటం కల నెరవేరబోతోందని, 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి