Home » Punjab Kings
గత ఏడాది డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్(IPL) వేలంలో ఛత్తీ్సగఢ్ క్రికెటర్ శశాంక్ సింగ్ను(Shashank Singh) పంజాబ్ కింగ్స్(Punjab Kings) కొనుగోలు చేసిన సందర్భంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శశాంక్ పేరుతో ఇద్దరు వేలంలో నిలిచారు. శశాంక్ను పీబీకేఎస్ సొంతం చేసుకున్నట్టు ఆక్షనీర్ మల్లికా ..
ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్లో గెలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు( Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కర్రాన్(63) పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లివింగ్స్టోన్(38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలుపు బాట పట్టింది.
పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్లో మ్యాచ్లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేస్లో భాగంగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో..
నాకౌట్ రేసు నుంచి ఈపాటికే అవుటైనా ఢిల్లీ క్యాపిటల్స్ పోతూపోతూ పంజాబ్ కింగ్స్కు ఝలక్ ఇచ్చింది. ఐపీఎల్లో బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్పై గెలిచింది.
పంజాబ్ కింగ్స్కు (Punjab kings) అత్యంత కీలకమైన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బ్యాట్స్మెన్ చెలరేగారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు.