• Home » Punganur

Punganur

Challababu: పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబుకు బెయిల్ మంజూరు

Challababu: పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబుకు బెయిల్ మంజూరు

పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబు( Challababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(AP High Court Bail) మంజూరు చేసింది. 45 వేల షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది

Big Breaking : పుంగనూరు కేసులో 79 మంది టీడీపీ నేతలకు బెయిల్

Big Breaking : పుంగనూరు కేసులో 79 మంది టీడీపీ నేతలకు బెయిల్

చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది.

Anticipatory Bail: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

Anticipatory Bail: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.

TDP Vs YCP: టీడీపీ నేతల న్యాయపోరాటానికి అధికారపార్టీ అడ్డంకులు

TDP Vs YCP: టీడీపీ నేతల న్యాయపోరాటానికి అధికారపార్టీ అడ్డంకులు

పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నమోదైన కేసులపై తెలుగుదేశం న్యాయ పోరాటానికి దిగింది.

Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..

Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో ముగ్గురు కీలక నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది..

Chandrababu Case: చంద్రబాబుపై కేసుకు సంబంధించి ఎస్పీ గంగాధరరావు వివరణ

Chandrababu Case: చంద్రబాబుపై కేసుకు సంబంధించి ఎస్పీ గంగాధరరావు వివరణ

చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ1 గా కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ గంగాధరరావు వివరణ ఇచ్చారు.

AP POLICE: పుంగనూరు అల్లర్లలో 62మంది అరెస్టు

AP POLICE: పుంగనూరు అల్లర్లలో 62మంది అరెస్టు

జిల్లాలోని పుంగనూరు(Punganur)లో ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం(Telugu Desham) అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పర్యటించారు.

AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.

Chandrababu : పెద్దిరెడ్డీ ఖబడ్దార్‌.. పుంగనూరులో ఎలా గెలుస్తావో నేను చూస్తా!

Chandrababu : పెద్దిరెడ్డీ ఖబడ్దార్‌.. పుంగనూరులో ఎలా గెలుస్తావో నేను చూస్తా!

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) కన్నెర్రజేశారు.! అంగళ్లు, పుంగనూరు జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ్నుంచి పూతలపట్టుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు..

Chandrababu: నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా? మళ్లీ పుంగనూరు వస్తా

Chandrababu: నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా? మళ్లీ పుంగనూరు వస్తా

పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ (YCP Vs TDP) దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీవ్రంగా ఖండించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి