• Home » Pulivendula

Pulivendula

Water Society Elections : నీటి సంఘాల ఎన్నికల్లో   కూటమి స్వీప్‌

Water Society Elections : నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి స్వీప్‌

సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్ష విజయాలు సాధించాయి. ప్రతి పక్ష వైసీపీ చేతులెత్తేయడంతో అత్యధిక శాతం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.

YSRCP: జగన్ రెడ్డి సొంత బంధువుల్లో నోటీసుల కలకలం..

YSRCP: జగన్ రెడ్డి సొంత బంధువుల్లో నోటీసుల కలకలం..

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 74 మందిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డితో పాటు ముగ్గురు అరెస్టయ్యారు. పులివెందుల డీఎస్పీ కార్యా లంయంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వరుసగా విచారణకు హాజరవుతున్నారు.

AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు

AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు

జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో ..

పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వైఎస్ సునీత .. వణుకుతున్న వైసీపీ సైకోలు

పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వైఎస్ సునీత .. వణుకుతున్న వైసీపీ సైకోలు

గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వైదికగా వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనే కాకుండా.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను సైతం లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదయయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆయా కేసుల్లోని ఉన్న వ్యక్తలను అరెస్ట్ చేస్తుంది.

YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు

YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.

YSRCP: జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...

YSRCP: జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...

అమరావతి: ప్రతిపక్ష నేతగా గుర్తించి సభా నాయకుడితో సమానంగా మైక్ ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లోఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్‌తో సహా మొత్తం 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు.

మొక్కలు నాటి నాటి పెంచాలి : ఆర్డీఓ

మొక్కలు నాటి నాటి పెంచాలి : ఆర్డీఓ

భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పులివెందుల ఆర్డీఓ గనేష్ణ భానుశ్రీ లక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష అన్నారు.

Equal pay సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Equal pay సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో తాత్కాలిక అధ్యాపకులు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు.

cotton crops were damaged 200ఎకరాలకు పైబడి దెబ్బతిన్న ఉల్లి, పత్తిపంటలు

cotton crops were damaged 200ఎకరాలకు పైబడి దెబ్బతిన్న ఉల్లి, పత్తిపంటలు

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి