• Home » Public Report

Public Report

 ‘Andhra Jyothi’  : మీ సమస్యకు మా పరిష్కారం!

‘Andhra Jyothi’ : మీ సమస్యకు మా పరిష్కారం!

‘మా అక్షరం... మీ ఆయుధం’ అంటూ పదునైన కథనాలతో కలమెత్తుతున్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం: ఎమ్మెల్యే

ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం: ఎమ్మెల్యే

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షిస్తామని కడప వనటౌన సీఐ బి.రామక్రిష్ణ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని ఎమ్మెల్యే షాజహానబాషా ఆదే శించారు.

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కడప కార్పొరేషన పరిధిలో ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలని కమిషనరు వైఓ నందన అధికారులకు ఆదేశించారు.

 CJI Chadrachud : కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు

CJI Chadrachud : కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు

కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. వారు కేవలం సమస్యలకు ఏదో విధమైన సత్వర పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి