Home » Proddatur
కొత్తపల్లె పంచాయితీ అమృతనగర్ లో ఓ ఇంటి వద్ద పందిరి వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి బాబ్జాన్ (40) మృతిచెందాడు.
Andhrapradesh: జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఏడవ సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా.. ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్లు అందని పరిస్థితి. అందుకు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ చెప్పిన కారణం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది.
‘వరదరాజుల రెడ్డి ధాటికి ఫ్యాన్ గల్లంతయ్యేలాగుంది. ఓ వైపున వైసీపీకి పెరిగిన అసమ్మతి, ఇసుక దందా, భూ ఆక్ర మణలు, రెండో ఎమ్మెల్యేగా పేరుగాంచిన బావమర్దిని నిలువ రించకపోవడంతో స్వపక్షంలోనే అసమ్మతి తయారైంది. ఫలి తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎదురీదుతున్నారు. శిష్యరికం పొందిన రాచమల్లుకు అన్ని మెలకువలు నేర్పిన గురువు వరదరాజులరెడ్డి తన వద్ద మిగి లిఉన్న మెలకువలను పాటిస్తూ రాచమల్లును పరిగెత్తిస్తున్నా రు. ఎట్టకేలకు ప్రొద్దుటూరులో మళ్లీ టీడీపీ జెండాను ఎగుర వేసేందుకు వరదరాజులరెడ్డి అన్నీ సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.....
Andhrapradesh: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫాక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్స్టేషన్లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభకు ఎన్నికల ( Elections ) కు సైతం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సమయంలో అధికారులు, నేతలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి.
వైసీపీలో ఏళ్లుగా అసంతృప్తితో ఉంటూ.. బయటకి రావాలనుకుంటున్న కొందరు నేతలను వైసీపీ ఎమ్మెల్యే బెదిరించడం నివ్వెరపరుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో వర్గవిభేదాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డికి