Home » Prime Minister
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోనీ (84)(Brian Mulroney) కన్నుమూశారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. నివేదికల ప్రకారం బ్రియాన్ ముల్రోనీ గత సంవత్సరం ప్రారంభంలో ప్రోస్టేట్ క్యాన్సర్తో చికిత్స పొందారు.
పాకిస్థాన్లో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అనేక రోజుల చర్చల తర్వాత ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీ నేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో దేశ ప్రధాని, అధ్యక్ష పదవులు కూడా దాదాపు ఖారారయ్యాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. షెహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైంది. మూడుసార్లు ప్రధానిగా ఉన్న షెహబాద్ పెద్ద సోదరుడు నవాజ్ షరీప్ పీఎం రేసు నుంచి తప్పుకోవడంతో షెహబాజ్ పేరును పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. పీవీ నరసింహా రావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది.
అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.
భారత రాజ్యాంగలోని పార్ట్-3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామలక్ష్ణణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా
అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.