Home » Prime Minister
Pakistan PM Shehbaz Sharif: చాంపియన్స్ ట్రోఫీ-2025కి అంతా రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి(Gudur Sailesh Reddy) అన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ కూడలిలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
పేటోంగ్టార్న్ షినవత్రా తనకు 400 మిలియన్ డాలర్లు సంపద ఉన్నట్టు జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్కు వివరాలు సమర్పించారు.
పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్ మన్మోహన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు (లోక్సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.
భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
యుద్ధ సమయంలో సైనికులు, రైతుల పాత్రను గుర్తుచేస్తూ జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. 1904లో ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయ్లో జన్మించిన శాస్త్రి, సామాన్య ప్రజలతో బాగా కలిసిపోయిన నాయకుడిగా పేర్గాంచారు. ఆయన నిరాడంబరమైన జీవితం నేటి తరానికి..
తనకు వచ్చిన ప్రధాన మంత్రి పదవి అవకాశాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి మాట్లాడారు.
భావి పౌరుల్ని తీర్చిదిద్దే తరగతి గదిలో పాఠాల నుంచి... దేశ భవిష్యత్తుని మలచే చట్టసభల వరకూ సాగిన హరిణి అమరసూర్య ప్రయాణం... ఇప్పుడు శ్రీలంక ప్రధానిగా కొత్త మలుపు తీసుకుంది. హక్కుల కార్యకర్తగా, స్త్రీవాదిగా,
శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో సోషల్ స్టడీస్ విభాగం సీనియర్ లెక్చరర్ అయిన అమరసూర్య 2020లో నేషనల్ పీపుల్స్ పవర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి హోదాలో న్యాయం, విద్య, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆమె నిర్వహించనున్నారు.