• Home » President of india draupadi murmu

President of india draupadi murmu

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.

Modi 3.0: మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. టైమ్, డేట్ వివరాలివే..

Modi 3.0: మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. టైమ్, డేట్ వివరాలివే..

Narendra Modi Swearing as PM: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మోదీ 3.0’ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

PM Modi: ఎన్డీఏ పక్ష నేతగా మోదీ.. ప్రతిపాదించిన రాజ్‌నాథ్ సింగ్

PM Modi: ఎన్డీఏ పక్ష నేతగా మోదీ.. ప్రతిపాదించిన రాజ్‌నాథ్ సింగ్

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు.

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్‌’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు

National : తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి

National : తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాటికి స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ మరింత అద్భుత ప్రగతిని సాధించాలని వారు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు.

Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ స్వీకరించిన వెంకయ్య

Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ స్వీకరించిన వెంకయ్య

పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.

One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!

One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!

Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని..

Election Commission of India: బిగ్ అలర్ట్.. వైరల్ అవుతున్న ఆ నోటిఫికేషన్ ఫేక్..!

Election Commission of India: బిగ్ అలర్ట్.. వైరల్ అవుతున్న ఆ నోటిఫికేషన్ ఫేక్..!

Election Commission of India: సోషల్ మీడియాలో ఏదీ నమ్మే పరిస్థితి లేదు. ఇది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకునే లోపే.. అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తోంది. తాజాగా ఇలాంటిదే జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంలో(Election Commission of India) ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ఉండగా.. ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ఆధారంగా లబ్ధిపొందాలనుకున్న కేటుగాళ్లు.. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం అంటూ ఫేక్ నోటిఫికేషన్(Fake Notification) సర్క్యూలేట్..

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి