Home » Pregnant
ఇంటి దగ్గర సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యుల ప్రయత్నం తీవ్రంగా బెడిసి కొట్టింది. కాన్పు సందర్భంగా తీవ్ర రక్తంస్రావం అయి ఓ గర్భిణి చనిపోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక బరువు లేదా తక్కువ బరువు లేకుండా సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పలు రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటే మంచిది.
Army Doctor: గర్భిణిని ఝాన్సీ రైల్వే స్టేషన్లో కిందకు దింపారు. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుందని భావించిన డాక్టర్.. గర్భిణికి ప్లాట్ ఫామ్పైనే కాన్పు చేయటం మొదలెట్టాడు. ఓ హెయిర్ క్లిప్, కత్తి సాయంతో విజయవంతంగా ఆమెకు ఆపరేషన్ పూర్తి చేశాడు.
పాన్వెల్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణకి నొప్పులు తీవ్రం కావడంతో ఝాన్సీ స్టేషన్లో ఆమెను కిందకు దించారు. పరిస్థితి గమినించిన ఒక మహిళా టిక్కెట్ స్టాఫ్ మెంబర్, మరొక ఆర్మీ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు.
Monsoon Infections During Pregnancy: గర్భాధారణ సమయంలో సాధారణంగానే మహిళలు తరచూ రకరకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడైతే వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం బ్యాక్టీరియా, దోమలు, ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల తీవ్ర వ్యాధులు సోకకూడదంటే కింది జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
Car Crashes Into Pregnant Woman: ఓ కారు కారణంగా గర్భిణి సుఖంగా ప్రసవించింది. అయితే.. ఈ సంఘటనలో గర్భిణితో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పసికందు తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
13 ఏళ్ల బాలుడు తల్లికి కాన్పు చేశాడు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారింది. దీనిపై జనాలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది తిడుతుంటే మరికొంతమంది పొగుడుతున్నారు.
గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె భర్త బడ్నాయిని సన్యాసిరావు, అతని అన్నయ్య బడ్నాయిని బొజ్జన్న ఇద్దరు ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు ఆమెను డోలీలో మోసుకొని వచ్చారు.
నిద్ర సరిగా లేకపోతే గర్భీలలో చాలా సమస్యలు తలెత్తుతాయి. దాదాపు 79 శాతం గర్భిణీ స్త్రీలు నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో నిద్ర సమరీగాలేకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూర్చలు, నెలలు నిండ కుండానే పుట్టడం, వంటివికలుగుతాయి.
ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.