Home » Prathyekam
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. నీలం రంగు దుస్తులు ధరించిన ఓ యువతి తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా కేకు ముందు నిలుచుని ఉంది. ఆమె చుట్టూ చాలా మంది వ్యక్తులు నిలుచుని ఉన్నారు. కేకు మధ్యలో ఓ వృత్తాకారపు రింగు అమర్చి ఉంది.
చేతులు లేవు. వాహనం నడుపుతున్నాడు. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. అది కూడా జొమాటో సంస్థ ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్గా అతడు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లు కురిస్తున్నారు.
బెంగళూరులోని ఐటీ హబ్కు వెళ్లే వారికి ఈ మార్గం ప్రధాన మార్గం కావడంతో.. అందరు ఇటుగానే ప్రయాణిస్తున్నారు. దాంతో వాహనదారులు గంటలు గంటలు ట్రాఫిక్లో చిక్కుకోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చక్కబడే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Smart Geysers Under Rs. 20K చలికాలం వచ్చేస్తోంది. చలి కారణంగా ఉదయం నిద్ర లేవాలంటే చాలా బద్దకిస్తుంటారు జనాలు. ఇక స్నానం విషయానికి వచ్చే సరికి హడలిపోతుంటారు. శీతాకాలంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అందుకే చలికి స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. అందుకే చాలా మంది చలికాలంలో స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుంటారు.
పుస్తక ప్రదర్శనలో లక్షలాది పుస్తకాలను పెట్టినా.. కేవలం 35 పుస్తాకాలు మాత్రమే అమ్ముడయ్యాయట. అదేంటి బుక్ ఫెయిర్కు జనం రాలేదా అంటే అదీ కాదు.. జనం బాగానే వచ్చారు.. కానీ పుస్తకాల కొనుగోలు కంటే బక్ ఫెయిర్లో తినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో ప్రజలకు పుస్తకాలకంటే తిండిపై ఎక్కువ..
రైల్వేలలో ఆహార పదార్థాల నాణ్యత ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పలు లోపాలు బయటపడగా తాజా ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఐఆర్సీటీసీకి చెందిన ఓ వీఐపీ లాంజ్లో భోజనం చేయగా.. రైతా అనే మజ్జిగ పానియంలో బతికి ఉన్న జెర్రి కనిపించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అతడి పోస్ట్ వైరల్గా మారింది.
తన క్యాబ్లో ప్రయాణించే ప్యాసింజర్లకు పలు కండీషన్లు విధిస్తూ ఓ హైదరాబాదీ తన కారులో సీటు వెనకాల తగిలించిన ఓ వార్నింగ్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
పంట భూమిని కోనుగోలు చేసేందుకు అతడు ఆ యజమానితో సంప్రదింపులు జరిపాడు. అనంతరం రైతు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు తన ఇంటికి వచ్చి చూసే సరికి.. నగదు కనిపించ లేదు. దీంతో తన నివాసంలో చోరీ జరిగిందని గ్రహించాడు.
Viral News: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు పని ఒత్తిడితో చిత్తైపోతున్నారు. నిరంతరం పని గురించి, జీవితం గురించి ఆలోచిస్తూ లేనిపోని టెన్షన్కు గురవుతున్నారు. అందుకే ఈ ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది సోషల్ మీడియాని ఉపయోగిస్తుంటారు. అందులో వచ్చే వైరల్ ఫోటోలు, వీడియోలను చూస్తూ..
హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.