• Home » Postal Ballots

Postal Ballots

AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?

AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?

ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజున రాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా భారీగా పెరిగాయి.

Loksabha Polls 2024: ప్రారంభమైన మాక్ పోలింగ్

Loksabha Polls 2024: ప్రారంభమైన మాక్ పోలింగ్

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. కాసేపట్లో మాక్ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగింది. 17 లోక్ సభ స్థానాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక నిఘాను సైతం ఏర్పాటు చేశారు.

AP Elections: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఢిల్లీరావు ఏమన్నారంటే..

AP Elections: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఢిల్లీరావు ఏమన్నారంటే..

Andhrapradesh: విజయవాడ, మే 11: మే 13న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్‌కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు(ఆదివారం) పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు.

postal ballots: ఓటు ఎంతో విలువైనది: ఎస్పీ

postal ballots: ఓటు ఎంతో విలువైనది: ఎస్పీ

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కు ప్రతిపౌరుడికి ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు.

AP ELECTONS : ఫ్యానకు చెమటలు

AP ELECTONS : ఫ్యానకు చెమటలు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో భారీ స్థాయిలో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 26,150 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు దరఖాస్తు చేశారు. వీరిలో ఇప్పటి వరకూ 21,583 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతపురం అర్బనలో అత్యధికంగా 5,478 మంది ఓటు వేశారు. రాప్తాడులో 3,043 మంది ఓటు హక్కు వినియోగించుకుని రెండో స్థానంలో నిలిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లలో అంతర్‌ జిల్లావారు 2,231 మంది ఉండగా, 1,478 మంది ఓటు వేశారు. ఇప్పటి వరకూ 82.53 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యవసర సేవలు అందించే మరో 33 శాఖల ఉద్యోగులకు ...

AP Elections: అనంతలో పోలింగ్‌ బూత్‌ ఎత్తివేత.. టీడీపీ అభ్యర్థి హెచ్చరికతో..

AP Elections: అనంతలో పోలింగ్‌ బూత్‌ ఎత్తివేత.. టీడీపీ అభ్యర్థి హెచ్చరికతో..

Andhrapradesh: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్‌లు మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్‌ బూత్‌లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్‌లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ నేటి వరకు గడువు ఉంది.

వినూత్న తనిఖీ..!

వినూత్న తనిఖీ..!

ఎప్పుడూ పోలీసులే వాహనాలను తనిఖీ చేయాలా..? ఏం.. వారి వాహనాలను మాత్రం తనిఖీ చేయకూడదా..? ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో పోలీసు వాహనాలను అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఓట్ల కొనుగోలుకు పూనుకోవడం గురించి ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి. ఓటుకు రూ.3 వేలు ఇస్తామని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బనలో ఈ వ్యవహారం..

AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య

AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య

Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు.

POSTAL BALLOT : మార్పు కనిపిస్తోంది..!

POSTAL BALLOT : మార్పు కనిపిస్తోంది..!

పోలీసుల తీరులో మార్పు వస్తోంది. అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మంగళవారం ఆంక్షలు పెట్టారు. సీఐలు తమ సిబ్బందిో ఉదయమే అక్కడికి చేరుకుని.. వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న టెంటును తొలగించాలని సూచించారు. అక్కడ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ వాళ్లను కూడా పంపించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పోలీసులతో ..

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. పోలీసుల ఆగ్రహావేశాలు.. ఏం జరిగిందంటే?

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. పోలీసుల ఆగ్రహావేశాలు.. ఏం జరిగిందంటే?

Andhrapradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. మంగళవారం కూడా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓటు వేసేందుకు వస్తున్న పోలీసు సిబ్బందిని అధికారులు వెనక్కి పంపించి వేయడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో రోజుల క్రితం ఫాం 12 డి ఇచ్చినప్పటికీ తమ ఓట్లు ఎందుకు రాలేదని పోలీసు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి