• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

TG NEWS: ధరణిపై దూకుడు పెంచిన ప్రభుత్వం

TG NEWS: ధరణిపై దూకుడు పెంచిన ప్రభుత్వం

ధరణిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ధరణి సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti: సంక్రాంతిలోపు భూ సమస్యలకు మోక్షం

Ponguleti: సంక్రాంతిలోపు భూ సమస్యలకు మోక్షం

శీతాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఆర్వోఆర్‌ చట్టం-2024 అమల్లోకి వస్తుందని, దీని ద్వారా సంక్రాంతిలోపు భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

Ponguleti: 4 జిల్లాల్లోనే  2,000 ఎకరాలు మింగేశారు!

Ponguleti: 4 జిల్లాల్లోనే 2,000 ఎకరాలు మింగేశారు!

ధరణి ముసుగులో గత పాలకులు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎకరా రూ.వంద కోట్ల విలువ చేసే భూములను బొక్కేశారని.. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత వారి ఖాతాలో వేసుకున్న భూముల వివరాలను సర్వే నంబర్ల వారీగా ప్రజల ముందు పెడతామని తెలిపారు. శు

Ponguleti: నియోజకవర్గానికి 3,500  ఇందిరమ్మ ఇళ్లు

Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ల కల సాకారమవుతుందని, నియోజకవర్గానికి 3500 చొప్పున గృహాలను కేటాయిస్తున్నామన్నారు.

Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రేపటి నుంచి..

Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రేపటి నుంచి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6 (శుక్రవారం) నుంచి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti: 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

Ponguleti: 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

వచ్చే పది రోజుల్లో రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారంటే..

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారంటే..

సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 5న ఇందిరమ్మఇళ్లకు సంబంధించిన యాప్ ఒపెన్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి బృందాలు వస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Ponguleti: పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

Ponguleti: పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, ఈహెచ్‌ఎ్‌స, జీవో 317, సీపీఎస్‌ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీవో ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Ponguleti: 9 నుంచి అసెంబ్లీ

Ponguleti: 9 నుంచి అసెంబ్లీ

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబరు 7వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

అన్ని వ్యవస్థలను స్తంభింపజేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, దాని ద్వారా ప్రజల ఆస్తులను గుర్తించి వాటిని కొల్లగొట్టారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి