Home » Ponguleti Srinivasa Reddy
గతంలో బీఆర్ఎస్ శ్రేణుల కోసమే కేసీఆర్ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు.
తెలంగాణలో భూ భారతి చట్టం ఏప్రిల్ 17 నుంచి పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అమల్లోకి రానుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ చట్టాన్ని ప్రారంభించనున్నారు. ఇది భూ సమస్యలను పరిష్కరించేందుకు కీలకం కానుందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో భూముల మ్యాపింగ్ చేపడతామని, ఇందుకు త్వరలో మొదటి విడతగా 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితెలిపారు.
Minister Ponguteti Srinivasa Reddy: పేదవాడికి అండగా ఉండేలా భూభారతి చట్టం తెచ్చామని న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. . గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలోని తప్పులను ఆడిటింగ్ చేసి అసలైన రైతులకు మేలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్మెంట్ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్ యాప్ ద్వారా ఫొటోలు అప్లోడ్ చేసినా నిధులు అందుతాయని చెప్పారు
Minister Ponguleti Srinivasa Reddy: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికివస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. తొలుత మూడు జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం.
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘భూ భారతి’ చట్టం అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి వెల్లడించారు.