• Home » Politics

Politics

CM Chandrababu Naidu: రాజకీయ రౌడీలకు చెక్‌

CM Chandrababu Naidu: రాజకీయ రౌడీలకు చెక్‌

ఒకప్పుడు రౌడీల పక్కన రాజకీయ నాయకులు నిలబడాలంటే అవమానంగా భావించి తిరస్కరించేవారు. నేడు కొత్తతరం రాజకీయం వచ్చింది.

PMK: అసెంబ్లీ ఎన్నికల్లో నా అనుచరులకే టికెట్లు..

PMK: అసెంబ్లీ ఎన్నికల్లో నా అనుచరులకే టికెట్లు..

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా తన వెంటే ఉన్నవారికి మాత్రమే పార్టీ టిక్కెట్‌ ఇస్తానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ ప్రకటించారు.

Breaking: మొదలైన.. ఆపరేషన్ సిందు..

Breaking: మొదలైన.. ఆపరేషన్ సిందు..

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు

CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు

31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్‌ డివిజన్‌లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Jagans Power Deal: యాక్సిస్‌పై యాగీ

Jagans Power Deal: యాక్సిస్‌పై యాగీ

జగన్‌ హయాంలో యాక్సిస్‌తో రూ.5.12కి ఒప్పందం కుదిరింది, బాబు సర్కార్‌ దీనిని రూ.4.60కి తగ్గించింది. జగన్‌ రోత పత్రిక మాత్రం ఈ నిజాలు దాచేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది

Sridhar Babu: సీఎం రేవంత్‎ను సమర్థిస్తూనే బీఆర్ఎస్‎కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

Sridhar Babu: సీఎం రేవంత్‎ను సమర్థిస్తూనే బీఆర్ఎస్‎కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

 Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆపార్టీ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో

YSRCP Leaders Arrests: కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో 10 మంది వైసీపీ నేతల అరెస్టు

YSRCP Leaders Arrests: కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో 10 మంది వైసీపీ నేతల అరెస్టు

కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో పది మంది వైసీపీ నాయకులు అరెస్టయ్యారు; బెయిల్‌ మంజూరైంది. ఏ-1 నిందితుడిగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి

బీసీ రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం: జాజుల

బీసీ రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం: జాజుల

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కులగణన మరియు జనగణన ప్రక్రియ తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Politicians Clash: ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

Politicians Clash: ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం ఏమిటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎంపీ కూడా తీవ్రంగా స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి