• Home » Pithapuram

Pithapuram

మల్లవరం రహదారి పనులు ప్రారంభం

మల్లవరం రహదారి పనులు ప్రారంభం

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మల్లవరం ఆర్‌అండ్‌బీ రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి మల్లవరం, ఏవీ నగ రం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గోతులతో అధ్వానంగా మారడం... ప్రజలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుం

కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయానికి కృషి

కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయానికి కృషి

పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఉభయ గోదావరి పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో రికార్డుస్థాయి మెజార్టీతో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ విజయం సాధించేందు కు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.గోవింద సత్యనారాయణ సూచించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గ స్థాయిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ప్రభుత్వం చేప

పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ

పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ

పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ, డ్రెయిన్లల్లో పూడిక తొలగింపు, వీధుల్లో చెత్తాచెదారం తొలగించి ట్రాక్టర్ల ద్వారా తరలింపు ఇలా అక్కడ పారిశుధ్య సమస్యలకు పరిష్కారం చూపించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చర్చావేదిక. గతంలో నెలకు ఒకసారి కూడా డ్రెయిన్లల్లో పూడిక

AP CM Chadrababu : పదవులపై మాట్లాడొద్దు!

AP CM Chadrababu : పదవులపై మాట్లాడొద్దు!

సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పిఠాపురం నాయకుడు

సందేశమిస్తూ.. సామాజిక అంశాలను స్పృశిస్తూ

సందేశమిస్తూ.. సామాజిక అంశాలను స్పృశిస్తూ

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): భార్యాభర్తలు లక్షల్లో సంపాదిస్తూ పిల్లలు కనకపోవడం, దానికి డింక్‌ (డబుల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌) అని పేరు పెట్టడం ఏ సంస్కృతి. ఇందుకోసం మాతృత్వాన్ని పణంగా పెట్టడం తగదు అంటూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో పలు సామాజిక అంశాలను స్పృ శిస్తూ ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో భోగాపురం నాటక కళాపరిషత్‌

సందేశాన్ని ఇస్తూ.. చరిత్రను తెలియజేస్తూ..

సందేశాన్ని ఇస్తూ.. చరిత్రను తెలియజేస్తూ..

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం కంటే సాంస్కృతి కాలుష్యం ప్రమాదకరమైందని, దీనిని మనస్సు దరి చేరనివ్వద్దు అం టూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో రంపవిప్లవ వీరుడు చరిత్రను తెలియజేస్తూ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో భోగాపురం నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీల తొలిరోజున ప్రదర్శిం

Pawan Kalyan: రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే

Pawan Kalyan: రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే

Pawan Kalyan: రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పవన్ కల్యాణ్ వచ్చారు.

AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్

AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్

Janasena sabha: పిఠాపురంలో జరుగుతున్న జనసేన సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సభకు వచ్చిన జనసేన నేత, టీడీపీ నేత విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు.

Pawan: పిఠాపురం  పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..

Pawan: పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..

కాకినాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం పర్యటనకు రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పిఠాపురంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Pithapuram : జనసేన ప్లీనరీకి స్థలాల పరిశీలన

Pithapuram : జనసేన ప్లీనరీకి స్థలాల పరిశీలన

ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి