Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును సిట్ అధికారులు మరోసారి విచారించారు. ఈ కేసులో అరెస్టయి, బెయిల్ మీదున్న ఆయన్ను శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.
SIT Inquiry: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రణీత్రావును ప్రశ్నించిన సిట్.. తాజాగా ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు రెండో రోజున సిట్ అధికారుల ముందు హజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి వచ్చి ఆయన.. విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్(ఓఎస్డీ) టి.ప్రభాకర్రావు బుధవారం సిట్ విచారణకు హజరుకానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో...
Prabhakar Rao SIT investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు విచారణ ప్రారంభమైంది. ప్రభాకర్రావును జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో గంటన్నరగా ప్రభాకర్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఐబీ చీఫ్ను పలు ప్రశ్నలు సంధించారు పోలీసులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని అసమ్మతి నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేసింది. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా నడిచింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ఫిక్సింగ్ జరిగిందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తెలిపారు. విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు వచ్చినా ఒరిగేదేమి ఉండదని స్పష్టం చేశారు.