• Home » Phone tapping

Phone tapping

TG News : ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు ఉన్నాయ్‌

TG News : ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు ఉన్నాయ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది.

Phone Tapping Case: భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌

Phone Tapping Case: భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ-3గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి చుక్కెదురు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి చుక్కెదురు

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కుదురైంది. ఈ కేసులో నిందితులు బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్‌ విచారణకు రాగా.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. అలాగే నలుగురు నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. బెయిల్‌ పిటిషన్లపై ముగిసిన వాదనలు

Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. బెయిల్‌ పిటిషన్లపై ముగిసిన వాదనలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌ రావు బెయిల్‌ పిటిషన్లపై వాదనలు ముగిశాయి.

Phone Recovery: ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం..

Phone Recovery: ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం..

దొంగతనానికి గురైన మొబైల్‌ ఫోన్ల రివకరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో జూలై 25 వరకు 21,193 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు.

Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులకు 31 వరకు రిమాండ్‌

Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులకు 31 వరకు రిమాండ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్‌ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక మలుపు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది.

Hyderabad: ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ను కోర్టులో హాజరుపర్చండి..

Hyderabad: ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ను కోర్టులో హాజరుపర్చండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

Phone tapping Case: జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు

Phone tapping Case: జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్‌రావును రెండు రోజుల పాటు కస్టడీకీ నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి