Home » Petrol Pumps
పెట్రోల్ బంక్కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ సున్నా (0) కనబడుతుంది. మనల్ని చూడమంటారు. అది మనకు కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అయితే వినియోగదారులు గమనించాల్సింది మరొకటి ఉంది.
పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల రూ. లక్షన్నర కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. దాదాపు 245 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయ ఇంధన భద్రత లభించింది. దాదాపు 736 లక్షల మెట్రిక్ టన్నుల CO2 ఉద్గార తగ్గింపును సాధించింది. ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం.
ఈ వాహనాలకు ఇవాళ్టి నుంచి పెట్రోల్ బంద్ చేసేసింది సర్కారు. రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తతో ఆందోళన చెందుతున్నారా. బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఒక రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుందనుకుంటున్నారా. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ సుంకం పెరిగినా వాహనదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Credit card fraud at petrol pumps: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులు ఇప్పుడు క్రెడిట్ కార్డు మోసాలకు అడ్డాగా మారుతున్నాయి. మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ గురించి తెలుసుకోండి. లేకపోతే క్రెడిట్ కార్డు మోసాల నుంచి తప్పించుకోవడం కష్టం..
పెట్రోల్, డీజిల్ వేయించుకునే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని విజిలెన్స ఎస్పీ వైబీపీటీఏ ప్రసాద్ సూచించారు. స్థానిక బళ్లారి రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషనలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెట్రోలు బంకుల్లో అక్రమాలపై ఆయన వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 8 పెట్రోలు బంకుల్లో తనిఖీలు చేశామన్నారు. మూడు బంకుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ...
మీ బండిలో కొట్టిస్తున్న పెట్రోల్లో మోసం జరుగుతున్నా.. మీకు తెలియడం లేదా.. లీటరు పెట్రోల్కు ఎంత తక్కువ వస్తుంది. బాటిల్లో కొట్టించినప్పుడు, వాహనాల్లో కొట్టించినప్పుడు జరుగుతున్న తేడాను గమనిస్తున్నారా.. అసలు పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసం జరుగుతోంది.
కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.
ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.