• Home » Petrol Pumps

Petrol Pumps

మృతదేహం కూడా లైన్‌లోనే.. యూపీలో పెట్రోల్ బంక్ వద్ద అమానుష ఘటన..

మృతదేహం కూడా లైన్‌లోనే.. యూపీలో పెట్రోల్ బంక్ వద్ద అమానుష ఘటన..

మృతదేహం లైన్‌లో ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన కొరత చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పక్కకు నెట్టింది.

వినియోగదారులకు ఊరట.. ఎక్సైజ్ సుంకం పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండదన్న ఐఓసీ!

వినియోగదారులకు ఊరట.. ఎక్సైజ్ సుంకం పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండదన్న ఐఓసీ!

పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను భారత ప్రభుత్వం సవరించింది, అయినప్పటికీ వినియోగదారులకు రిటైల్ పెట్రో ధరలు యథాతథంగా ఉంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఒక ప్రకటనలో తెలిపింది.

గంటల్లోనే ఖాళీ.. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

గంటల్లోనే ఖాళీ.. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారులు మరోసారి పరుగులు పెట్టారు. ఒక బంకు వద్ద నుంచి మరో చోటుకు లగెత్తారు.

పెట్రోల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

పెట్రోల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల డిస్ర్టిబ్యూటర్లను హెచ్చరించారు.

పెట్రోల్, డీజిల్ కొరతకు చెక్..

పెట్రోల్, డీజిల్ కొరతకు చెక్..

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత.. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు.?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత.. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు.?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా? లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు:  మంత్రి మండిపల్లి

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

ఏపీలో పెట్రోల్ కొరత వెనుక దాగివున్న కుట్ర ఇదే.!

ఏపీలో పెట్రోల్ కొరత వెనుక దాగివున్న కుట్ర ఇదే.!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడింది? దీని వెనుక దాగిఉన్న కుట్ర ఏమిటి? వివరాల్లోకెళితే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి