Home » Perni Nani
Perni Nani: గోడౌన్లో బియ్యం మాయం కేసులో పేర్ని నాని ఫ్యామిలీకి వరుసగా గట్టి దెబ్బలు తగులుతోన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి పేర్ని ఫ్యామిలీ కోట్ల రూపాయిల్లో నగదు చెల్లించింది. అయితే గోడౌన్లో బియ్యం షార్టేజ్ మరింత పెరిగింది.
Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను.
Andhrapradesh: పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఇటీవల పోలీసులకు కోటి రెడ్డి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మానస తేజ, కోటి రెడ్డి అరెస్ట్లను పోలీసులు నేడు నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అకారణంగా వైసీపీ కుక్కలు తిడితే నోరు మెదపని పేర్ని నాని.. నేడు తప్పు చేసి దొరికిపోయి..
‘పేర్ని నాని మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన మొహంలో రక్తపు చుక్కలేదు. ఏం.. అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడావో మరిచిపోయావా?
పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
Buddha Venkanna: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాని ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్పై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్మీట్ పెట్టారని అన్నారు.
Perni Nani-PDS Rice Missing: రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంపై పేర్ని నాని మౌనం వీడారు. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మరి ఆయన ఏమన్నారో ఈ కథనంలో చూడండి..
Perni Nani: బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్పై మచిలీపట్నం జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రకటించింది.