Home » Perni Nani
అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అకారణంగా వైసీపీ కుక్కలు తిడితే నోరు మెదపని పేర్ని నాని.. నేడు తప్పు చేసి దొరికిపోయి..
‘పేర్ని నాని మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన మొహంలో రక్తపు చుక్కలేదు. ఏం.. అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడావో మరిచిపోయావా?
పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
Buddha Venkanna: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాని ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్పై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్మీట్ పెట్టారని అన్నారు.
Perni Nani-PDS Rice Missing: రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంపై పేర్ని నాని మౌనం వీడారు. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మరి ఆయన ఏమన్నారో ఈ కథనంలో చూడండి..
Perni Nani: బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్పై మచిలీపట్నం జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రకటించింది.
అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 రోజులకుపైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని,..
Andhrapradesh: పేర్నినాని పిటిషన్పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారించింది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు.