Home » Perni Nani
నారా లోకేష్ పాదయాత్ర(Nara Lokesh Padayatra) ఎలా చేయాలో దివంగత నేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర వీడియోలు చూస్తే అర్థమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!
విజయవాడ: ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పులు చూపించారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్రని అన్నారు.
‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్హిట్ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు.
బెజవాడపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన ఘనకీర్తి కలిగిన బందరు చరిత్ర మసకబారిందని... ఈ విషయం చెప్పగానే తిరిగి బందరు చరిత్రను తిరిగరాద్దాం అని సీఎం జగన్ అన్నారని తెలిపారు.
అవును.. ఎంపీ వల్లభనేని బాలశౌరిని (MP Balashowry Vallabbhaneni) వైసీపీ అధిష్టానం (YSRCP High Command) ఘోరంగా అవమానించింది..! వ్యక్తిని పక్కనెట్టినా కనీసం ఎంపీ అనే హోదాకు కూడా కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం విజయవాడతో..
ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడానికి గానీ.. విమర్శలు గుప్పించుకోవడానికి గానీ కొన్ని హద్దులు ఉంటాయి.. ఆ హద్దులు కాస్త దాటితే అంతే సంగతులు. ముఖ్యంగా ప్రశంసలు కాస్త మితిమిరితే అసలు అవతలి వ్యక్తి తిట్టాడా..
రూ.8.98 కోట్లతో గుడివాడలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్ను మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.