Home » Perni Nani
సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కమ్మ సామాజిక వర్గానికే ఎక్కువగా పదవులు కట్టబెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) అన్నారు.
మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పాఠాలు చెప్పారు. మనం రూలింగ్లో ఉన్నామని.. అసంబద్ధ ప్రశ్నలు అధికారులపై సంధించవద్దంటూ హితబోధ చేశారు. వారందరినీ తాను గాడిన పెట్టేందుకే చెబుతున్నారనని.. అధికారులు పరిష్కరించ లేని సమస్యలను ఇక్కడ ప్రశ్నించవద్దని సూచనలు చేశారు. వారి చేతుల్లో పరిష్కారం లేని సమస్యలను ప్రశ్నించి ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లకు అవకాశం ఇవ్వవద్దని తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డులో మార్పులపై శాసనసభలో మాజీ మంత్రి పేర్నినాని స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమరావతి చరిత్ర అంతా అవినీతి కథే అని అన్నారు. దీనిలో చంద్రబాబు, నారాలోకేష్, నారాయణలు ఉన్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద అని మభ్యపెట్టారని.. 2014 నుంచి 2019 మార్చి, ఏప్రిల్ మధ్య అమరావతి అవినీతి కథలు కొనసాగాయని తెలిపారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి పేర్ని నాని వింత ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. మాజీమంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. సిమెన్స్తో ఒప్పందం జరిగితే డిజైన్ టెక్కు ఎందుకు పంపిందని ప్రశ్నించారు. అక్కడి నుండి డొల్ల కంపెనీలకు ఆ డబ్బు వెళ్లిపోయిందన్నారు.
అసెంబ్లీలో టీడీపీ వర్సెస్ వైసీపీ గట్టిగానే వార్ జరుగుతుంటే.. అసెంబ్లీ లాబీల్లో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అసెంబ్లీ లాబీలో పేర్ని నాని-బుచ్చయ్య చౌదరి మధ్య చిట్ చాట్ జరిగింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది...
మచిలీపట్నంలో వైసీపీ(YCP in Machilipatnam) అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని జనసేన నేత కొరియర్ శ్రీను(Courier Srinu) అన్నారు. మంగళవారం నాడు జనసేన(Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతలు పేర్ని నాని(Perni Nani), అతని కొడుకు కలిసి కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు.
అమరావతి: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ విమర్శలను పేర్ని నాని తప్పు పట్టారు.