Home » Peddi Reddi Ramachandra Reddy
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో తెలుగుదేశం (Telugu Desham) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) చేపట్టిన యాత్ర నిజంగానే యుద్ధాన్ని తలపించింది.
రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీ (YCP)కి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) స్పష్టం చేశారు.
తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని పెద్దిరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), ఎంపీ మిథున్రెడ్ది (MP Midhun Reddy)లకు ప్రాణాపాయం తప్పింది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) కనుసన్నల్లో పుంగనూరు, తంబళ్లపల్లెలో వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నారని
Chittor: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నడిమిగడిదేశిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మడకశిర నియోజకవర్గం వైసీపీ (YCP)లో విబేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరుకానుండడంతో ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
జనసేన నాయకుడు రామచంద్రయాదవ్(Janasena leader Ramachandra Yadav) ఇంటిపై వైసీపీ మూకల దాడి దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు టీడీపీ