• Home » Payyavula Keshav

Payyavula Keshav

NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..

NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..

NITI Aayog team: నీతి ఆయోగ్ బృందం ఈరోజు (శుక్రవారం) రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం ప్రతినిధులు సమావేశం అయ్యారు.

Payyavula Keshav: జగన్‌కు అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు

Payyavula Keshav: జగన్‌కు అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు

Payyavula Keshav: వైసీపీ అధినేత జగన్‌కు మతి భ్రమించిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయంగా పబ్బం గడపడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు.

AP News: గుడ్ న్యూస్.. వేల కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. వారికి పండగే..

AP News: గుడ్ న్యూస్.. వేల కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. వారికి పండగే..

సంక్రాంతి పండగ వేళ వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మెుత్తం బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Payyavula: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి పయ్యావుల

Payyavula: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి పయ్యావుల

Andhrapradesh: వచ్చిన ఐదు నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో ఐదు శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని తెలిపారు. పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పేర్కొన్నారు.

 Minister Payyavula Keshav : ప్రతి శుక్రవారం బ్యాంకుల నుంచి ఫోన్లు

Minister Payyavula Keshav : ప్రతి శుక్రవారం బ్యాంకుల నుంచి ఫోన్లు

గత ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

Payyavula keshav: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

Payyavula keshav: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని తెలిపారు.

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

Payyavula Keshav : ఏపీకి ఆర్థిక సాయం అందించండి

Payyavula Keshav : ఏపీకి ఆర్థిక సాయం అందించండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ భేటీ అయ్యారు.

AP News: కేంద్ర మంత్రి నిర్మలను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల.. విషయం ఏంటంటే..

AP News: కేంద్ర మంత్రి నిర్మలను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల.. విషయం ఏంటంటే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman)తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) భేటీ అయ్యారు. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన పయ్యావుల కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

 Payyavula Keshav: దయనీయంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఏపీ అప్పులపై పయ్యావుల క్లారిటీ

Payyavula Keshav: దయనీయంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఏపీ అప్పులపై పయ్యావుల క్లారిటీ

వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి