Home » Pattabhi ram
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) సతీమణి చందనను మాజీమంత్రి పీతల సుజాత (Peethala Sujatha) పరామర్శించారు.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.
గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్కు కోర్టు రిమాండ్ విధించింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు గన్నవరం సబ్జైలుకు తరలించారు.
విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram), దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు.
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhi Ram)ను గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. తనపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో..
టీడీపీ జాతీయ కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Pattabhi Ram)ను గన్నవరం కోర్టులో పోలీసులు హాజరపర్చారు. సోమవారం నుంచి పట్టాభి ఆచూకి తెలియకపోవడంతో...