Home » Pattabhi ram
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
గన్నవరం (Gannavaram)లో జరిగిన ఘటనల్లో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభి (Pattabhi)తో పాటు పది మందికి బెయిల్ (Bail) మంజూరు చేయాలని విజయవాడ..
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్తోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) సతీమణి చందనను మాజీమంత్రి పీతల సుజాత (Peethala Sujatha) పరామర్శించారు.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.
గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్కు కోర్టు రిమాండ్ విధించింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు గన్నవరం సబ్జైలుకు తరలించారు.
విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram), దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు.