• Home » Patancheru

Patancheru

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

పటాన్‌‌చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.

TG News: తెలంగాణలో భారీ పేలుడు.. పలువురు మృతి

TG News: తెలంగాణలో భారీ పేలుడు.. పలువురు మృతి

పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.

Patancheru: జగ్గారెడ్డితో ఆదిశ్రీనివాస్‌, వినోద్‌రెడ్డి భేటీ

Patancheru: జగ్గారెడ్డితో ఆదిశ్రీనివాస్‌, వినోద్‌రెడ్డి భేటీ

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డితో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు సోమవారం భేటీ అయ్యారు.

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్‌లోని లేహ్‌లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్‌ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి.

AI: కృత్రిమ మేధతో కలుపుతీసే యంత్రం

AI: కృత్రిమ మేధతో కలుపుతీసే యంత్రం

కృత్రిమ మేధ(ఏఐ)తో కలుపు తీసే రోబోట్‌ను సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం విశ్వవిద్యాలయం బీటెక్‌ చివరి ఏడాది విద్యార్థి సి.అమూల్య, ఆమె బృంద సభ్యులు అభివృద్ధి చేశారు.

Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..

Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..

సంగారెడ్డి జిల్లా పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.

Patancheru: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Patancheru: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

పుట్టింటికి వెళ్లిన తన భార్యను తిరిగి కాపురానికి పంపకుండా పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించినందుకు ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు.

Gudem Mahipal Reddy: నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే

Gudem Mahipal Reddy: నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే

తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యత్వం కింద ప్రతీ సంవత్సరం రూ.5వేలు చెల్లిస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి