• Home » Parliament

Parliament

 Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు పార్లమెంటు వెలుపల నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు.

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని తాము కోరుకుంటున్నామని, డిసెంబర్ 13న రాజ్యాంగంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ అన్నారు.

Lok Sabha : జమిలిపై ముందుకు!

Lok Sabha : జమిలిపై ముందుకు!

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని, గురువారం కేంద్ర క్యాబినెట్‌లో ఈ బిల్లును

 KTR:  రాహుల్‌ను అనుసరించాం తప్పేమిటి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: రాహుల్‌ను అనుసరించాం తప్పేమిటి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు.

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

గోద్రా ఘటన వెనుక నిజాలు, 2002లో ఏమి జరిగింది, మీడియా పాత్ర ఏమిటి అనే ఘటనల చుట్టూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

దేశంలో ఇటివల విమానయాన సంస్థలకు వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 999 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇవి ఎన్ని రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Priyanka Gandhi Oath: రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రియాంక

Priyanka Gandhi Oath: రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రియాంక

వాయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి సభకు చేరుకున్నారు. ఇటివల ఎన్నికల్లో ప్రియాంక 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..

Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..

పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు.

Parliament Winter Session 2024: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Parliament Winter Session 2024: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం గురించి గుర్తుచేశారు. దీంతోపాటు మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి