• Home » Parliament

Parliament

BJP Whip: తన ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ.. కారణమిదే..

BJP Whip: తన ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ.. కారణమిదే..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రేపు మరోసారి తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి సంబంధించిన బిల్లును ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.

One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభకు..ఎప్పుడంటే

One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభకు..ఎప్పుడంటే

'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని అంటోంది.

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

ప్రియాంక గాంధీ ఒక ప్రత్యేక బ్యాగుతో పాలస్తీనాకు తన సంఘీభావం తెలిపినట్టు ఒక నెజిజన్ వ్యాఖ్యానించారు. తూర్పు పాకిస్థాన్‌పై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్ శక్తులను ఓడించిన 'విజయ్ దివస్' రోజు హమాస్ వంటి సంస్థలకు ప్రియాంక మద్దతు చెప్పడం మంచి అభిరుచి కాదని మరొకరు విమర్శించారు.

PM Modi: దేశం గర్వపడే క్షణాలివి.. రాజ్యాంగంపై ప్రధాని మోదీ..

PM Modi: దేశం గర్వపడే క్షణాలివి.. రాజ్యాంగంపై ప్రధాని మోదీ..

Debate on Constitution: రాజ్యంగంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. ఇవి దేశం గర్వపడే లక్షణాలని పేర్కొన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివి అని పేర్కొన్నారు.

Asaduddin Owaisi: మోదీజీ.. ఆర్టికల్ 26 ఓసారి చదవండి

Asaduddin Owaisi: మోదీజీ.. ఆర్టికల్ 26 ఓసారి చదవండి

ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Rahul Gandhi: సావర్కర్‌ను అవహేళన చేస్తున్నది మీరు కాదా?: రాజ్యాంగంపై చర్చలో రాహుల్

Rahul Gandhi: సావర్కర్‌ను అవహేళన చేస్తున్నది మీరు కాదా?: రాజ్యాంగంపై చర్చలో రాహుల్

రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని రాహుల్ అన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలో రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు.

Rahul Gandhi: నా మొదటి స్పీచ్ కంటే చెల్లెలు బాగా మాట్లాడింది

Rahul Gandhi: నా మొదటి స్పీచ్ కంటే చెల్లెలు బాగా మాట్లాడింది

తొలి స్పీచ్‌లోనే ప్రియాంక లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై ఆయన సోదరుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ఆసక్తిగా విన్నారు.

Priyanka Gandhi: ఇది సంవిథాన్...సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

Priyanka Gandhi: ఇది సంవిథాన్...సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక చర్చలో ప్రియాంక మాట్లాడారు. అదానీ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడటం వల్లే వ్యూహాత్మకంగా లోక్‌సభను సజావుగా నడవనీయడం లేదని విమర్శించారు.

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.

One Nation One Election Bill: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్ విషయంలో కీలక నిర్ణయం

One Nation One Election Bill: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్ విషయంలో కీలక నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లును ఆమోదించింది. దీంతో త్వరలో ఈ బిల్లు లోక్ సభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి