Home » Parents
Teen Parenting Tips: ప్రీ టీన్ వయసు నుంచి పిల్లలను హ్యాండిల్ చేయడం తల్లిదండ్రులకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలు ఒంటరిగా గదిలో ఉండేందుకు ఇష్టపడుతుంటే.. పేరెంట్స్ పొరపాటున కూడా ఈ 4 విషయాలు చెప్పకూడదు.
Best School For Kids: పిల్లలను స్కూల్కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.
Parenting Tips: పిల్లలు కొన్ని విషయాల్లో నాకిది కావాల్సిందే అని మొండికేస్తుంటారు. ఏడిపించి లేదా బెదిరించి అయినా కావాల్సింది దక్కించుకోవాలని భీష్మించుకుని కూర్చుంటారు. ఇలాంటప్పుడు చాలామంది పేరెంట్స్ తమ పిల్లల మనోభావాలను పట్టించుకోకుండా కచ్చితంగా వద్దంటే వద్దని తెగేసి చెప్తుంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తిస్తే చాలా డేంజర్ అంటున్నారు సైకాలజిస్టులు.
కుమారుడు బ్రెయిన్డెడ్ అయిన బాధలోనూ అతడి తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. జీవన్దాన్ ట్రస్టుకు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చారు.
తన కూనల జోలికి వచ్చినవారిపై పిల్లులు, కుక్కలు తీవ్రంగా దాడి చేస్తాయి! తల్లి కోడి సైతం తన పిల్లలున్న గంప దగ్గరికి ఎవ్వరినీ రానివ్వదు!! పశుపక్ష్యాదులు ఇలా తమ ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డలను కాపాడుకుంటాయి.
Parents Guide To Their Children : పిల్లలకు ఏ ఇంటి పనులు చెప్పాలి.. ఏవి చెప్పకూడదు అనే విషయంలో చాలామందికి తల్లిదండ్రులకు అనేక సందేహాలుంటాయి. ఏ వయసు పిల్లలకు ఏ పనులు పురమాయించాలో తెలీక.. బలవంతపెట్టలేక అయోమయానికి గురవుతుంటారు. పెద్దవాళ్లు పిల్లలకు ఈ పనులు తప్పక చేయాలని బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తే...
Home Schooling Trend : తప్పనిసరి పరిస్థితుల్లోనే పిల్లలకు హోం స్కూలింగ్ ఆప్షన్ ఎంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఈ జనరేషన్ తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారుతోంది. స్కూల్కు పంపించడం కంటే ఇంట్లోనే తమ పిల్లలకు చదువు చెప్పే పేరెంట్స్ ఎక్కువవుతున్నారు. స్కూల్ పేరెత్తితేనే నో నో అనేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఇలా ప్రవర్తిస్తే అవి వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కన్నవారు చేసే ఈ తప్పుల పర్యవసానంగా పిల్లలు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే, పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి..
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను ..