• Home » Palnadu

Palnadu

  Palnadu Assassination Case : పథకం ప్రకారమే చంపేసింది!

Palnadu Assassination Case : పథకం ప్రకారమే చంపేసింది!

తండ్రికి ప్రభుత్వం ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాలన్నీ తనకే దక్కాలన్న దురుద్దేశంతో సోదరులను దారుణంగా చంపేసిన కృష్ణవేణి..

Palnadu: ఘోరం.. కొండగట్టు ఆలయానికి వెళ్లి వస్తుండగా..

Palnadu: ఘోరం.. కొండగట్టు ఆలయానికి వెళ్లి వస్తుండగా..

శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కారు కొనుగోలు చేసింది. నూతన కారు కావడంతో పూజలు చేయించేందుకు ఆ కుటుంబానికి చెందిన 8 మంది తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు.

Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..

Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..

కూటి కోసం కోటి విద్యలు అంటారు.. కానీ, ఈ కేటుగాళ్లు మాత్రం స్మిగ్లంగ్ కోసం కోటానుకోట్ల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక ప్లాన్‌లో పోలీసులకు దిరికిపోతే.. ఆ వెంటనే మరో ప్లాన్ వేసేస్తున్నారు. ఊసరవేళ్లి రంగులు మార్చినట్లుగా.. వెంట వెంటనే..

YSRCP: సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి అరెస్టు

YSRCP: సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి అరెస్టు

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ చేసిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు.

Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు

Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు

గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచవరం మండలంలో సరస్వతి పవన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వేమవరం, చెన్నాయపాలెంలోని భూములను విక్రయించాలంటూ ప్రజలు, రైతులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఆయా భూములను వారు విక్రయించారు. ఆయా భూముల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగవారం పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు.

Kodela SivaPrasad: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Kodela SivaPrasad: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు విగ్రహం తొలగింపుపై ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోడెల శివ ప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. అలాంటి వేళ.. పల్నాడ్ ఇన్‌చార్జ్ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.

Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..

Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై అతడి స్నేహితులు దాడి చేశారు. దీంతో అతడు గుంటూరులోని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

Andhrapradesh: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపు బాధాకరమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు.

Kodela Sivaram: అధికారుల తీరుపై కోడెల శివరాం ధ్వజం

Kodela Sivaram: అధికారుల తీరుపై కోడెల శివరాం ధ్వజం

పల్నాడు అభివృద్ధి కోసం కోడెల శివప్రసాద్ కృషి చేశారని ఆయన కుమారుడు శివరాం గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. అధికారులు అత్యుత్సాహంతో కోడెల విగ్రహాం తొలగించారని మండిపడ్డారు.

మా నాన్న విగ్రహం తొలగిస్తారా.. అధికారులు ఇంకా వైసీపీ మత్తులో ఉన్నారు !!

మా నాన్న విగ్రహం తొలగిస్తారా.. అధికారులు ఇంకా వైసీపీ మత్తులో ఉన్నారు !!

పల్నాటి గడ్డపై మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు అడ్డుకోవడం తీవ్ర బాధాకరమని ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి