• Home » Palnadu

Palnadu

CM Chandrababu:  ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం, ఎలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తారు.

Pension Distribution : నేడు పల్నాడు జిల్లాకు చంద్రబాబు

Pension Distribution : నేడు పల్నాడు జిల్లాకు చంద్రబాబు

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ...

Bank Manager: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..

Bank Manager: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..

సొసైటీకి చెందిన నగదుకు బ్యాంకు మేనేజర్.. తన వ్యక్తిగతానికి వాడుకొన్నారు. దీంతో బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది.

Minister Gottipati: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా..

Minister Gottipati: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా..

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అలాగే గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు.

AP News: ప్రమాదంలో 150 గొర్రెలు మృతి.. గొర్రెల కాపరి పరిస్థితి విషమం..

AP News: ప్రమాదంలో 150 గొర్రెలు మృతి.. గొర్రెల కాపరి పరిస్థితి విషమం..

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తు్న్న శ్రీ మారుతీ ట్రావెల్స్ బస్సు గొర్రెల మందవైపు దూసుకు వెళ్లింది. 4 వందల గొర్రెలతో వెళుతున్న మందపైకి బస్సు దూసుకుపోయింది.

  Palnadu Assassination Case : పథకం ప్రకారమే చంపేసింది!

Palnadu Assassination Case : పథకం ప్రకారమే చంపేసింది!

తండ్రికి ప్రభుత్వం ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాలన్నీ తనకే దక్కాలన్న దురుద్దేశంతో సోదరులను దారుణంగా చంపేసిన కృష్ణవేణి..

Palnadu: ఘోరం.. కొండగట్టు ఆలయానికి వెళ్లి వస్తుండగా..

Palnadu: ఘోరం.. కొండగట్టు ఆలయానికి వెళ్లి వస్తుండగా..

శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కారు కొనుగోలు చేసింది. నూతన కారు కావడంతో పూజలు చేయించేందుకు ఆ కుటుంబానికి చెందిన 8 మంది తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు.

Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..

Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..

కూటి కోసం కోటి విద్యలు అంటారు.. కానీ, ఈ కేటుగాళ్లు మాత్రం స్మిగ్లంగ్ కోసం కోటానుకోట్ల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక ప్లాన్‌లో పోలీసులకు దిరికిపోతే.. ఆ వెంటనే మరో ప్లాన్ వేసేస్తున్నారు. ఊసరవేళ్లి రంగులు మార్చినట్లుగా.. వెంట వెంటనే..

YSRCP: సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి అరెస్టు

YSRCP: సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి అరెస్టు

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ చేసిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు.

Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు

Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు

గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచవరం మండలంలో సరస్వతి పవన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వేమవరం, చెన్నాయపాలెంలోని భూములను విక్రయించాలంటూ ప్రజలు, రైతులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఆయా భూములను వారు విక్రయించారు. ఆయా భూముల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగవారం పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి