Home » Palnadu
పల్నాడు: జిల్లాలో వింత కేసు వెలుగు చూసింది. 21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్న విషయం బయటపడింది.
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద భూ బకాసురుడు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు అని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు.
పల్నాడు జిల్లా: దాచేపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది.
జిల్లాలోని సత్తెనపల్లిలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం తెల్లవారుజామున జంట హత్యలు వెలుగు చూశాయి. రూ.150 కోసం దారుణంగా హతమార్చాడు. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా..
గతంలో సమయపాలనకు గుంటూరు రైల్వే డివిజన్ పెట్టింది పేరు. ఎక్స్ప్రెస్ రైళ్లను 98 శాతం నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అవుతోన్నది. రైళ్ల సంఖ్య పెరగడమో, సికింద్రాబాద్ డివిజన్ నుంచి..
గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.
108 సిబ్బంది పురినొప్పులతో బాధపడుతున్న మహిళలకు సుఖ ప్రసవం చేయడంతో పాటు పుట్టిన పసిపాప ప్రాణాలను కూడా రక్షించారు.
చంద్రబాబు (Chandrababu) బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సుభాని (Subhani) అకాల మరణానికి సంతాపం తెలుపుతూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.