• Home » Palnadu

Palnadu

Palnadu Dist.: మాచర్లలో వైసీపీ నేతల దౌర్జన్యం

Palnadu Dist.: మాచర్లలో వైసీపీ నేతల దౌర్జన్యం

పల్నాడు జిల్లా: మాచర్లలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విపి సౌత్ గ్రామంలో 20 ఏళ్లుగా 5 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన కుటుంబం పాతలావత్ ధూప్ సింగ్ కుటుంబంపై దాడి చేసి 5 ఎకరాల భూమిని ఆక్రమించారు.

Yarapatineni.. ఏపీలో అగోమ్య గోచరంగా రైతుల పరిస్థితి: యరపతినేని

Yarapatineni.. ఏపీలో అగోమ్య గోచరంగా రైతుల పరిస్థితి: యరపతినేని

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం పరిస్థితి అగోమ్య గోచరంగా ఉందని, కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Palnadu Dist.: మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ నేత..

Palnadu Dist.: మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ నేత..

పల్నాడు జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోసం టీడీపీ కార్యకర్త చింతల నారాయణ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన పాదయాత్ర చేపట్టారు. నంద్యాల జిల్లా, చిన్న దేవులాపురం నుంచి రాజమహేంద్రవరానికి పాదయాత్ర చేపట్టారు.

AP Minister: సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన సెగ

AP Minister: సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన సెగ

సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.

Prathipati pullarao: కేసులు పెట్టేది, పెట్టించేది పోలీసులే...

Prathipati pullarao: కేసులు పెట్టేది, పెట్టించేది పోలీసులే...

అంగళ్లు ఘటనతో పోలీసుల ఉద్దేశాలు దేశానికి తెలిశాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Road Accident : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం..

Road Accident : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లాలోని వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపులేరు వాగు వంతెన వద్ద కారు- లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆ ముగ్గురు యువకులే...

AP News: విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్

AP News: విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్

జిల్లాలోని చిలకలూరిపేట అడ్డరోడ్డు దగ్గర బస్సు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు విద్యార్థులపైకి దూసుకెళ్లింది.

AP High Court: ఆ కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

AP High Court: ఆ కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన 64 మంది సానుభూతిపర కుటుంబాలపై వైసీపీ నేతలు వేధింపులకు గురి చేసి 2019లో గ్రామ బహిష్కరణ వేటు వేశారు.

AP News: అర్ధరాత్రి వైసీపీ నేతల వీరంగం

AP News: అర్ధరాత్రి వైసీపీ నేతల వీరంగం

జిల్లాలోని ముప్పాళ్ళ పోలీసు స్టేషన్‌లో అర్ధరాత్రి వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు.

AP News: గొట్టిపాళ్ల టీడీపీ బాధితులకు ఆశ్రయం కల్పించారంటూ పోలీసుల వేధింపులు

AP News: గొట్టిపాళ్ల టీడీపీ బాధితులకు ఆశ్రయం కల్పించారంటూ పోలీసుల వేధింపులు

జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగలకుంటలో టీడీపీ వర్గీయులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి