Home » Pahalgam Terror Attack
Pahalgam Terror Attack: ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ రజ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉగ్రవాదులకు సాయం చేస్తోంది.. పాకిస్తాన్లో ఉంటూనే వారి ద్వారా జమ్మూకాశ్మీర్లో ఎలా హింసకు పాల్పడుతోందో చెప్పారు.
పటేల్ మాట వినిపిస్తే ఉగ్రదాడులు జరగకుండా ఉంటాయన్నారు ప్రధాని మోదీ. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాకిస్తాన్ ఉగ్రవాద పరంపర ప్రారంభమై, కశ్మీరు విషయంపై కఠిన రీతిలో బదులిస్తామని హామీ ఇచ్చారు.
కశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్థాన్ టూర్కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది.
పహల్గామ్లో అమాయకులను బలితీసుకున్న నలుగురు ఉగ్రవాదులు పరి పంజల్ పర్వత శ్రేణిలో దాక్కున్నట్టు నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి.
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం, మృతులపై వివరణ కోరుతూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.
ఉత్తరప్రదేశ్ కుషినగర్ మెడికల్ కాలేజీలో జన్మించిన 17 ఆడపిల్లలకు ’ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తితో తల్లిదండ్రులు ’సిందూర్’ అనే పేరు పెట్టారు. పాకిస్థాన్పై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్ స్మరించేందుకు ఈ పేరు పెట్టినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
Pahalgam Terror Attack: జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి.
1947లో పంతంతో మన కన్నా ఒక రోజు ముందు (ఆగస్టు 14) స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది పాకిస్థాన్. కానీ, ఈ 8 దశాబ్దాల్లో ఒక విఫలదేశంగా ప్రపంచం ముందు నిలబడింది.