• Home » Operation Sindoor

Operation Sindoor

Amar Preet Singh: 6 పాక్‌ యుద్ధ విమానాలుకూల్చేశాం

Amar Preet Singh: 6 పాక్‌ యుద్ధ విమానాలుకూల్చేశాం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌..

Air chief marshal AP Singh: పాకిస్తాన్ జెట్లను కూల్చేశాము.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ ప్రకటన..

Air chief marshal AP Singh: పాకిస్తాన్ జెట్లను కూల్చేశాము.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ ప్రకటన..

Air chief marshal AP Singh: పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదు జెట్లను మాత్రమే కాకుండా.. ఓ భారీ ‘ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్‌’ను కూడా కూల్చేశామన్నారు.

BrahMos missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా? ఆపరేషన్ సిందూర్‌లో అమెరికా జోక్యానికి కారణమేంటి..

BrahMos missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా? ఆపరేషన్ సిందూర్‌లో అమెరికా జోక్యానికి కారణమేంటి..

అమెరికా అధ్యక్షుడు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

PM Modi: ఆయన ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

PM Modi: ఆయన ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

ఆపరేష్ సిందూర్‌పై పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నలు లేవెనత్తి తమకు తామే హాని చేసుకున్నాయని ప్రధాని విమర్శించారు. ఇలాంటి మరిన్ని డిబేట్లకు వాళ్లు డిమాండ్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో సత్తా చాటిన భారత్‌

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో సత్తా చాటిన భారత్‌

ఆపరేషన్‌ సిందూర్‌తో భారతదేశ శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి మరోమారు తెలిశాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

Venkaiah Naidu: సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి: వెంకయ్యనాయుడు

ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Saluting Our Heroes: 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో ఆగష్టు 3న అద్భుత ప్రోగ్రామ్

Saluting Our Heroes: 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో ఆగష్టు 3న అద్భుత ప్రోగ్రామ్

ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో గొప్ప విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులైన..

Handcrafted Shawl: అగ్గిపెట్టెలో పట్టే ఆపరేషన్‌ సింధూర్‌ శాలువా

Handcrafted Shawl: అగ్గిపెట్టెలో పట్టే ఆపరేషన్‌ సింధూర్‌ శాలువా

సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారంతో తయారు చేసిన జరీని

Operation Mahadev: తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి.. పహల్గాం ఉగ్రవాదులకు పట్టిన గతిపై అమిత్‌షా

Operation Mahadev: తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి.. పహల్గాం ఉగ్రవాదులకు పట్టిన గతిపై అమిత్‌షా

పహల్గాం ముష్కరులు ఎక్కడ కనిపించినా తలలోంచి బుల్లెట్లు దింపాలని దేశంలోని అనేక మంది నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయని, యాదృచ్ఛికంగా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల తలల్లోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు.

Parliament Sessions: అమిత్‌షా ప్రసంగం.. పీఎం రాలేదంటూ విపక్షాలు వాకౌట్

Parliament Sessions: అమిత్‌షా ప్రసంగం.. పీఎం రాలేదంటూ విపక్షాలు వాకౌట్

ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టంతో ఆయన తమ కార్యాలయంలో (పీఎంఓ) ఉన్నారని సభకు అమిత్‌షా తెలియజేశారు. విపక్షాలు కోరినంత వరకూ చర్చ జరిపే విషయంపై నిర్ణయం తీసుకునేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ అని, కానీ ఎవరు సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అని అమిత్‌షా చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి