• Home » Operation Sindoor

Operation Sindoor

Masood Azhar: అబద్ధాలు ఆపని పాక్.. వీళ్లకు జన్మలో బుద్ధి రాదు!

Masood Azhar: అబద్ధాలు ఆపని పాక్.. వీళ్లకు జన్మలో బుద్ధి రాదు!

పాకిస్థాన్ అంటే అబద్ధాల పుట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునే శత్రుదేశం.. మరోమారు తమ నిజస్వరూపం చూపించింది.

General Rahul R Singh: భారత్‌కు ఒక సరిహద్దు.. ముగ్గురు శత్రువులు

General Rahul R Singh: భారత్‌కు ఒక సరిహద్దు.. ముగ్గురు శత్రువులు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా ఒక్క సరిహద్దు ఆవల ముగ్గురు శత్రువులతో భారత్‌ పోరాడిందని ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ (క్యాపబిలిటీ డెవల్‌పమెంట్‌) లెఫ్టినెంట్‌ జనరల్‌ రాహుల్‌.ఆర్‌.సింగ్‌ అన్నారు.

Pakistan: పాకిస్థాన్ బుద్ధి మారదు.. మళ్లీ టెర్రరిస్ట్‌ల లాంఛ్ ప్యాడ్స్‌ను నిర్మిస్తున్న దాయాది దేశం..

Pakistan: పాకిస్థాన్ బుద్ధి మారదు.. మళ్లీ టెర్రరిస్ట్‌ల లాంఛ్ ప్యాడ్స్‌ను నిర్మిస్తున్న దాయాది దేశం..

ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్థాన్ తన బుద్ధి మాత్రం మార్చుకోదు. భారత్‌పై విషం కక్కడాన్ని మానుకోదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు వేయడం లేదు.

SCO Group: హ్యాండిచ్చిన చైనా..  SCO భేటీ అసంపూర్ణం

SCO Group: హ్యాండిచ్చిన చైనా.. SCO భేటీ అసంపూర్ణం

చైనాలో జరిగిన SCO సమావేశం అసంపూర్ణమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల రక్షణ మంత్రులు 'ఉగ్రవాదం' అనే పదాన్ని ప్రస్తావించడంపై ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో చర్చల ముగింపులో ఉమ్మడి ప్రకటనను..

Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?

Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?

వీలు చిక్కితే చాలు భారత్ మీద ముప్పేట దాడి చేయాలని చూసే పాక్‌కు సాధ్యమైనంత శక్తిని, ఊతాన్ని ఇస్తూనే ఉంటుంది చైనా. ఇప్పటికే ఇది ఎన్నోమార్లు రుజువైనప్పటికీ ఇంకా అదే తీరున ప్రవర్తిస్తూ ఉంది. తాజాగా చేసిన పని..

రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే

రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే

Rahul Gandhi vs Eknath Shinde: ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ ప్రవర్తన పాకిస్థాన్ ఏజెంట్‌లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor: అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

Shashi Tharoor: అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చివరకు మౌనం వీడారు. కాంగ్రెస్‌తో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. వాటి గురించి సమయం వచ్చినప్పుడు నేరుగా చర్చిస్తానన్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి