Home » Online Scams
ఆన్లైన్ బెట్టింగు(Online betting)లతో అప్పులపాలై.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి(Tirupati)లో జరిగింది. ఈస్ట్ ఎస్ఐ మహేష్ తెలిపిన మేరకు శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్నూర్ మహ్మద్ ముబారక్ నగరంలోని కరకంబాడిలో ఉంటూ అమర ఆస్పత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాడు.
ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటుందా. ఈ చిన్న తప్పు కారణంగా మీ పర్సు ఖాళీ అయ్యే ప్రమాదముంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి..
Cyber Fraud: మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ మోసంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు భారీగా మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
గంజాయి, బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం
ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఆన్ లైన్ లో కొనుక్కోవడం రానున్న రోజుల్లో మరీ అంత థ్రిల్లింగ్ గా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు షాకిచ్చేందుకు ఫ్లిప్ కార్ట్, మింత్ర వంటి దిగ్గజ సంస్థలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఎక్స్ ట్రా ఛార్జీలు వడ్డించే విధంగా ప్రణాళికలు చేస్తోంది.
ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో కీలకపాత్ర వహించిన ఇద్దరిని రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ట్రేడింగ్ పేరిట హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన ఓ బాధితుడి నుంచి ఈ ముఠా రూ.8.14 కోట్లు కాజేసింది.
డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్లు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, హనీ ట్రాప్ వంటి ఆన్లైన్ మోసాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ యూజీసీ అప్రమత్తమైంది.
ఆన్లైన్ గ్రాసరీల్లో కూరగాయల రేట్లు జనాల్ని హడలెతిస్తున్నాయి. హోల్సేల్, రిటైల్ మార్కెట్లతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.