• Home » Odisha

Odisha

PM Modi: ఒడిశాలోనూ డబల్ ఇంజిన్ సర్కార్.. సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చానన్న మోదీ

PM Modi: ఒడిశాలోనూ డబల్ ఇంజిన్ సర్కార్.. సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చానన్న మోదీ

ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.

Lok Sabha Elections: కాంగ్రెస్‌కు టిక్కెట్ తిరిగి ఇచ్చేసిన పూరీ లోక్‌సభ అభ్యర్థి.. కారణం ఏమిటంటే..

Lok Sabha Elections: కాంగ్రెస్‌కు టిక్కెట్ తిరిగి ఇచ్చేసిన పూరీ లోక్‌సభ అభ్యర్థి.. కారణం ఏమిటంటే..

ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుచరిత మొహంతీ పోటీకి నిరాకరించారు. పార్టీ టిక్కెట్ తిరిగి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడమే ఇందుకు కారణం.

Delhi: ఆరో దశ నోటిఫికేషన్‌ విడుదల: ఈసీ

Delhi: ఆరో దశ నోటిఫికేషన్‌ విడుదల: ఈసీ

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ సోమవారం విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Elections 2024: బీజేపీ-బీజేడీలది 'వైవాహిక బంధం'.. రాహుల్ విసుర్లు

Lok Sabha Elections 2024: బీజేపీ-బీజేడీలది 'వైవాహిక బంధం'.. రాహుల్ విసుర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' ఉందని కూడా ఆయన ఆరోపించారు.

Odisha: నిరుద్యోగులను నిండా ముంచేశాడుగా! ఏకంగా రూ.2 కోట్లు దోచేసిన వైనం

Odisha: నిరుద్యోగులను నిండా ముంచేశాడుగా! ఏకంగా రూ.2 కోట్లు దోచేసిన వైనం

ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు.

Odisha: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు: మరోవైపు ఎదురు కాల్పులు

Odisha: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు: మరోవైపు ఎదురు కాల్పులు

భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్‌ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.

 Boat Capsized: నదిలో పడవ బోల్తా నలుగురు మృతి, పలువురి గల్లంతు

Boat Capsized: నదిలో పడవ బోల్తా నలుగురు మృతి, పలువురి గల్లంతు

50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురి కంటే ఎక్కువ గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.

Delhi: కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై.. బీజేపీ, బీజేడీ పొత్తు రాజకీయాలు

Delhi: కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై.. బీజేపీ, బీజేడీ పొత్తు రాజకీయాలు

కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడి అధికార బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీతో కటీఫ్ చెప్పి 15 సంవత్సరాలు గడుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి