• Home » NTR District

NTR District

Nandigama: పరువు హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. కొంచెం అయితే యువకుడి పని..

Nandigama: పరువు హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. కొంచెం అయితే యువకుడి పని..

నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఆమె 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తన పరువు పోయిందని నరసింహారావు రగిపోయాడు.

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు.

Pawan Kalyan: నేను ఆ విషయంలో చాలా బాధ పడుతున్నా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నేను ఆ విషయంలో చాలా బాధ పడుతున్నా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: తనకు ఒక్కో పుస్తకం ఒక్కో భావన కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు మన తెలుగు భాష ఎన్నో ప్రేరణలు కలిగిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

Sri Lakshmi Shah: ఎన్టీఆర్ జిల్లాను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై నాణ్యత పెంచేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. విజయవాడలో ఉంటున్న స్థానికుల నుంచి ఐడియాలాజీని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వారిని అడిగి తెలుసుకుంటామని అన్నారు.

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

Andhrapradesh: విజయవాడ - విస్సన్నపేట ప్రధాన రహదారిపై పాత నాగులూరు గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై టెంటు వేసుకుని మరీ గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

Andhrapradesh: ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను ఉపయోగించాలని.. ఈ యాప్‌తో లింక్ చేసేలా ఇళ్లకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు. ఇటువంటి నేరాలు జరిగితే పోలీసులకు కూడా సమాచారం అందుతుందన్నారు. అపార్ట్‌మెంట్, కాలనీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

AP News: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం.. చివరకు

AP News: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం.. చివరకు

Andhrapradesh: పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో అర్ధరాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో గ్రామ శివారు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చొరబడి దోపిడీకి యత్నించాడు. ఇల్లు తాళాలు ధ్వంసం చేస్తుండగా అలికిడి గమనించిన ఓ వృద్ధుడు.. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

Fake Currency Note: కృష్ణా  జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఆ ముఠా గుట్టురట్టు

Fake Currency Note: కృష్ణా జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఆ ముఠా గుట్టురట్టు

కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపాయి. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన విధంగానే ఉండటంతో సామాన్యులు మోసపోతున్నారు.

Kesineni Chinni:  ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Andhrapradesh: ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి