Home » NTR District
జిల్లాలోని నందిగామలో అరటి గెల అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. నందిగామకు చెందిన విశ్రాంత విద్యాశాఖ అధికారి కేజెడ్ఎస్ కుమార్ ఇంటి ఆవరణలోని అరటి చెట్టుకు 9అడుగుల పొడవైన అరటిగెల కాసింది. ఈ విషయం..
Andhrapradesh: తనపై మీమ్స్ వీడియోలు ప్రదర్శించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.
కేశినేని నాని, కృష్ణ ప్రసాద్పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీట్ తనకి రాదని సమాచారం రావటంతో మనస్తపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.
Andhrapradesh: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించనున్నారు.
Andhrapradesh: జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Andhrapradesh: జిల్లాలోని గంపలగూడెం మండల పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై మోరి వంతెన కుప్పకూలింది. దీతో ఆంధ్ర, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతి రావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.
Andhrapradesh: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.