Home » NTR District
Andhrapradesh: జిల్లాలోని గంపలగూడెం మండల పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై మోరి వంతెన కుప్పకూలింది. దీతో ఆంధ్ర, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతి రావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.
Andhrapradesh: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.
Andhrapradesh: జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంలో ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం బలుసుపాడు రోడ్డు నుంచి పట్టణంలోకి వస్తున్న స్కూల్ బస్సులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్తో పొగలు వ్యాపించాయి.
జిల్లాలో మట్టి అక్రమ రవాణాపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మట్టి అక్రమ(Soil illegal Transport) రవాణా చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకోవడంతో ఎన్టీఆర్ జిల్లా(NTR Dist)లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కంచికచర్ల జాతీయ రహదారిపై ఆందోళన చేసిన టీడీపీ నాయకుల ( TDP Leaders ) పై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు.
తిరువూరు నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే రక్షణనిధికి, స్థానిక వైసీపీ నాయకుడు బరిగెల కోటేష్కు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.